- Advertisement -
నవతెలంగాణ- గోదావరిఖని : దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎన్టీపీసీల్లో కార్మిక సంఘాల నిరసన వ్యక్తం చేశాయి. ఎన్టీపీసీ లేబర్ గేటు2 వద్ద జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మొదటి షిఫ్టు నుండి కార్మికులు నిరసన చేపట్టారు. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు
- Advertisement -