- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: గోవా గవర్నర్గా ఈరోజు అశోక్ గజపతి రాజు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గోవా బయలుదేరి వెళ్లారు. కాగా, టీడీపీ సీనియర్ నేత అయిన అశోక్ గజపతి రాజు గవర్నర్ పదవి బాధ్యతలు చేపట్టేందుకు ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -