Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సైని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు 

ఎస్సైని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
ఎస్ఐ లావణ్యను శుక్రవారం కన్నాపూర్ తాండ బిఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చందర్ నాయక్, దరి నాయక్, లక్ష్మణ్ నాయక్, కే రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -