Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దక్షిణ కాశి ఆలయ హుండీ లెక్కింపు

దక్షిణ కాశి ఆలయ హుండీ లెక్కింపు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రంలోని దక్షిణ కాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయ హుండిని శుక్రవారం దేవాదాయ శాఖ పరిశీలకురాలు కమల ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీధర్ మాట్లాడుతూ హుండీ లెక్కింపులో 4 లక్షల 20 వేల 700 రూపాయలు భక్తులు కానుకలు హుండీలో వేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింబాద్రి, మహేందర్ రెడ్డి, ఆంజనేయులు, నాగభూషణం, మహిళా సేవా సమితి భక్తులు, ఆలయ అర్చకులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -