Sunday, August 3, 2025
E-PAPER
Homeక్రైమ్హనీమూన్‌కు వెళ్లిన దంపతుల మృతి .. పర్యాటక సంస్థకు భారీ జరిమానా

హనీమూన్‌కు వెళ్లిన దంపతుల మృతి .. పర్యాటక సంస్థకు భారీ జరిమానా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: చెన్నైకి చెందిన వైద్య దంపతులు 2023 జూన్‌లో జీటీ హాలిడేస్‌ సంస్థ ఏర్పాట్లతో హనీమూన్‌కు ఇండోనేసియా వెళ్లారు. అయితే అక్కడి సముద్రంలో బోట్‌లో వారిద్దరూ ఫొటోషూట్‌లో పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా నీట మునిగి, చనిపోయారు. ఈ ఘటనపై చెన్నై వినియోగదారుల కమిషన్‌ జీటీ సంస్థపై రూ.1.60 కోట్ల జరిమానా విధించింది. గైడ్‌ నిర్లక్ష్యం, సేవాలోపం కారణంగా వారిద్దరూ మృతిచెందారని తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.1.60 కోట్ల పరిహారం ఇవ్వాలని గురువారం ఉత్తర్వులిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -