Thursday, August 7, 2025
E-PAPER
Homeక్రైమ్చికిత్స పొందుతూ యువకుడు మృతి

చికిత్స పొందుతూ యువకుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూ ర్ 
మండలంలోని దర్మొర గ్రామానికి చెందిన అరుణ్ (28) ఒంటికి నిప్పు అంటించుకుని చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఈ నెల 3వ తేదిన రాత్రి కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని అరుణ్ నిప్పంటించుకున్నడు. స్థానికులు, కుటుంబీకులు గమనించి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -