Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నూలిపురుగు నివారణ మాత్రలు అందజేత 

నూలిపురుగు నివారణ మాత్రలు అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండల కేంద్రంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు నూలి పురుగు నివారణ మాత్రలను మంగళవారం పీహెచ్సీ వైద్యులు సురేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 5562 మంది విద్యార్థులకు గాను 49 96 మంది విద్యార్థులకు మాత్రలు అందజేసి 90% విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్, ఉపాధ్యాయులు రాజు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img