Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుముందస్తుగా ప్రభుత్వ పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలు

ముందస్తుగా ప్రభుత్వ పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలు

- Advertisement -

వతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని రామారావు పల్లి, ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ముందస్తుగా గురువారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో వారు చెసిన నృత్యాలు, ఆటపాటలు పలువురిని అలరించాయని రామారావు పల్లి పాఠశాల హెచ్ఎం బి. పద్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సి.హెచ్ తిరుపతి, ఎస్సీ కాలనీ ప్రధానోపాధ్యాయుడు డబ్ల్యూ.అరుణ్ కుమార్, ఆప్ చైర్మన్ బి.సరిత, ఉపాధ్యాయులు బి.కవిత, సురేష్, కవిత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad