Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలురైల్వే పోలీస్ స్టేషన్ ఆవరణలో జెండా ఆవిష్కరణ 

రైల్వే పోలీస్ స్టేషన్ ఆవరణలో జెండా ఆవిష్కరణ 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణంలో రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు, అధికారులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad