- Advertisement -
చేప్యాల రామారావు…తాడిచెర్ల పిఏసీఎస్ మాజీ ఛైర్మన్..
నవతెలంగాణ – మల్హర్ రావు
సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను వెలికితీస్తూ..నిజాలను నిక్కచ్చిగా రాస్తూ,పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటూ.. మంచి గుర్తింపు పొందింది. నవతెలంగాణ పత్రిక పదో వార్షికోత్సవం జరుప కుంటున్న సందర్భంగా పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి భాకాంక్షలు.
- Advertisement -