Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్పేదలకు అండగా నిలుస్తున్న పీసీఆర్ ఫౌండేషన్..

పేదలకు అండగా నిలుస్తున్న పీసీఆర్ ఫౌండేషన్..

- Advertisement -

పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద మృతుని కుటుంబానికి 50 కేజిల బియ్యం అందజేత…
నవతెలంగాణ – జన్నారం

మండలంలోని పొనకల్  గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కోడూరి శేఖర్ కుటుంబానికి పీసీఆర్ పూర్ణచందర్రావు పౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం  50 కేజీల బియ్యన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ మాదాడి సరోజన, రవీందర్ రావు, ఫౌండేషన్ సభ్యులు పొనకల్ మాజీ  ఎంపిటిసి రాగుల శంకర్, మూల భాస్కర్ గౌడ్, మర్రి పెళ్లి  శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad