- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని కుమార్ గణేష్ మండలి సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావుకు గణేష్ మండలి నిర్వాహక అధ్యక్షులు రఘు శాలువా పూలమానులతో ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో అన్నదాత సాయి పటేల్ తో పాటు గణేష్ మండలి నిర్వాహక సభ్యులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -