- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ను అభినందించిన సీఎం ఆయనను శాలువాతో సత్కరించారు. అలాగే పలు విషయాలు చర్చించారు.
- Advertisement -