- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
హిందీ దివస్ సందర్భంగా ఆదివారం పట్టణంలో గత 12 సంవత్సరాల నుండి హిందీ కొరకై నిర్విరామంగా కృషి చేస్తున్న కేంద్ర వ్యవస్థాపకులు డీజే శాంతి, స్వాతి లను విద్యార్థులు ఘనంగా సన్మానించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మా అమ్మ నాన్న డీజే పండరినాథ్, సులోచన ల ఆశీర్వాదంతో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ ముందుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -