- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన ధర్ని మమతకు జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి రూ.60000 విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మహమ్మద్ అనీఫ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -