Tuesday, October 7, 2025
E-PAPER
Homeజాతీయంతెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఐటీ సోదాలు..

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఐటీ సోదాలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మరోసారి తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రాంతంలో మొత్తం పది చోట్ల పప్పు దినుసుల హోల్‌సేల్ వ్యాపారుల నివాసాల్లో రెయిడ్స్ నిర్వహిస్తున్నారు. వారు చేస్తున్న వ్యాపారానికి రికార్డులలో చూపించే లెక్కలకు ఏమాత్రం పొంతన కుదరకపోడాన్ని గమనించి ఐటీ అధికారులు ఈ మెరుపు సోదాలకు దిగినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -