Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు పుస్తకాల వితరణ 

విద్యార్థులకు పుస్తకాల వితరణ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ  ప్రాథమిక ఉన్నత పాఠశాల గాంధీ నగర్ లో గల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్  గ్రీన్ అధ్యక్షులు ఆకుల రాజు, కోశాధికారి గోపికృష్ణ, సభ్యులు అల్జాపూర్ రాజేష్, బారడ్ బాలాజీ రావు, మాధవ్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -