- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు SEC నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఈ నెల 12 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 గడువు ఉంది. ఈ నెల 23న మొదటి విడతలో 292 ZPTC, 2,963 MPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
- Advertisement -