- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట: మైనర్ బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్.హెచ్.ఓ యయాతి రాజు సోమవారం తెలిపారు. అశ్వారావుపేట వడ్డెర బజారుకు చెందిన 20 ఏళ్ళ ఎం.మారేష్ మైనర్ బాలికను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు బాలిక కుటుంబీకులు ఇచ్చిన పిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ తెలిపారు.
- Advertisement -