Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అదనపు జెడ్పీ సీఈఓ ఆకస్మిక సందర్శన..

అదనపు జెడ్పీ సీఈఓ ఆకస్మిక సందర్శన..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని రేగులపల్లి,చీలాపూర్,చీలాపూర్ పల్లి గ్రామాలను అదనపు జెడ్పీ సీఈఓ,మండల ప్రత్యేకాధికారి భాగ్యలక్ష్మీ మంగళవారం ఆకస్మికంగా సందర్శించి డ్రైడే పనులను పరిశీలించారు. అనంతరం ఆదర్శ విద్యాలయంలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఎంపీడీఓ ప్రవీన్,ఎంపీఓ మంజుల,పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad