Tuesday, December 9, 2025
E-PAPER
Homeజిల్లాలుఏసీబీ వలలో వెల్దండ విద్యుత్ ఇంచార్జ్ ఏఈ..

ఏసీబీ వలలో వెల్దండ విద్యుత్ ఇంచార్జ్ ఏఈ..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల విద్యుత్ ఇంచార్జ్ ఏ ఈ వెంకటేశ్వర్లు రూ.15 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబాడారు. వెల్దండ మండల కేంద్ర పరిధిలోని చొక్కన్న పల్లి గ్రామ సమీపంలో ఓ ఫామ్ హౌస్ లో విద్యుత్  ట్రాన్స్ ఫార్మ్ కోసం ఏ ఈ రూ. 20 వేలు డిమాండ్ చేయగా.. 15వేలు ఒప్పుకొని నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -