Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Agricultural: పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు 

Agricultural: పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు 

- Advertisement -

నవతెలంగాణ   ఆర్మూర్ 

పట్టణంలోని వ్యవసాయ పంట పొలాలను గురువారం రుద్రూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం క్వాలిటీ సీడ్ ప్రోగ్రాం లో భాగంగా వరి వంగడాల పంట పొలాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులకు తగు సూచనలు ,సలహాలు ఇవ్వడం జరిగింది. వరి, మొక్కజొన్న ,పసుపు పంటలను సందర్శించినారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రాకేష్ ,సాయి చరణ్, మండలం వ్యవసాయ అధికారి హరికృష్ణ, వ్యవసాయ విస్తీర్ణ అధికారి అనూష, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి , రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -