Friday, June 13, 2025
E-PAPER
Homeజాతీయంఅహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానం

అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలింది. మెఘానిలోని గుజ్‌సెల్‌ విమానాశ్రయ సమీపంలో నివాస ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -