- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధించుకునేందుకు రేపు రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ బందుకు అఖిలభారత యాదవ మహాసభ మద్దతు ప్రకటిస్తుందని మహాసభ మండల అధ్యక్ష కార్యదర్శులు సలేంద్ర శ్రీనివాస్, సంగి వెంకన్నలు తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. 42% బి సి రిజర్వేషన్ను సాధించుకున్నప్పుడే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. బీసీ బంద్ కార్యక్రమంలో యాదవ మహాసభ నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
- Advertisement -