Saturday, March 14, 2026
E-PAPER
Homeబీజినెస్ఈశాన్య రాష్ట్రాలకు అమెజాన్‌ ఎయిర్‌ విస్తరణ

ఈశాన్య రాష్ట్రాలకు అమెజాన్‌ ఎయిర్‌ విస్తరణ

- Advertisement -

న్యూఢిల్లీ : అమెజాన్‌ ఇండియా తన ఎయిర్‌ కార్గో సేవలను ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్‌ మోహన్‌ నాయుడు ఈ సేవలను ప్రారంభించగా, దీనివల్ల డెలివరీ వేగం 5 రెట్లు పెరగనుందని ఆ కంపెనీ తెలిపింది.”ఈ విమాన సర్వీసులు ఈశాన్య ప్రాంత రైతులు, కళాకారులు మరియు పారిశ్రామికవేత్తలు దేశవ్యాప్త మార్కెట్లకు చేరువయ్యేలా చేస్తాయని మంత్రి రామ్‌ మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -