Sunday, August 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంర‌ష్యాలో మ‌రోసారి భూకంపం

ర‌ష్యాలో మ‌రోసారి భూకంపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ర‌ష్యాలో మ‌రోసారి భూకంపం సంభ‌వించింది. కురిల్ దీవుల‌లో శుక్ర‌వారం భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేలుపై 6.2గా భూకంప తీవ్ర‌త న‌మోదైంది. రాత్రి స‌మ‌యంలో 32 కిలోమీట‌ర్ల లోతులో భూకంపం సంభ‌వించిన‌ట్లు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ ప్ర‌క‌టించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -