Monday, June 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలునిరాశకు లోనైన ఎమ్మెల్యేలను బుజ్జగింపులు

నిరాశకు లోనైన ఎమ్మెల్యేలను బుజ్జగింపులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మంత్రివర్గంలో చోటు లభించక నిరాశకు లోనైన సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం బుజ్జగిస్తోంది. MLA మల్‌రెడ్డితో మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌ ఫోన్‌లో మాట్లాడారు. దీంతో మల్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ వాయిదా వేసుకున్నారు. అటు సుదర్శన్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మీనాక్షి, వేం నరేందర్‌రెడ్డి, మహేశ్‌, పొన్నం, అనిల్‌ వెళ్లి బుజ్జగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -