- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ గ్రామం నుండి అయ్యప్ప స్వాములు మంగళవారం శబరిమలకు బయలుదేరారు. ఈ క్రమంలో అయ్యప్ప స్వాములకు మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి దంపతులు రథానికి పూజలు చేసి, స్వాముల యాత్ర క్షేమంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
- Advertisement -



