Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సైని సన్మానించిన బంజారా సేవా సంఘం 

ఎస్సైని సన్మానించిన బంజారా సేవా సంఘం 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
నూతన ఎస్సై లావణ్యను బుధవారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కమిటీ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామచంద్రనాయక్, పెంటయ్య నాయక్, సర్మెన్ నాయక్, రామ్ సింగ్ నాయక్, రవి నాయక్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -