Saturday, July 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: పర్వీజ్ అహ్మద్ 

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: పర్వీజ్ అహ్మద్ 

- Advertisement -

నవతెలంగాణ-బజార్ హాత్నూర్ : రైతులు తమ పశువులకు సోకే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల పశువైద్యాధికారి పర్వీజ్ అహ్మద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పశువైద్యాశాలలో ఉచిత లంపి స్కిన్ (ముద్ద చర్మ వ్యాధి) నివారణ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముద్దపు చర్మవ్యాధి సోకితే పాడి రైతుకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, పాల దిగుబడి గణనీయంగా తగ్గి రైతుకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  రైతులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -