- Advertisement -
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇంటి కి భూమి పూజ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇండ్ల నిర్మాణ కోసం నిధులు కేటాయించిందని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సిహెచ్ రాములు, మాజీ సర్పంచ్ సిహెచ్ బాబన్న తెలిపారు . ఈ కార్యక్రమంలో సోనారీ గంగాధర్, లక్ష్మారెడ్డి, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -