Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వీడీసీ ఆధ్వర్యంలో భూమి పూజ 

వీడీసీ ఆధ్వర్యంలో భూమి పూజ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి  స్మశానవాటిక వద్ద స్నానాలఘాట్ కోసం సోమవారం వీడీసీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజల సౌకర్యార్థం  పలు పనులు చేస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు . ఈ కార్యక్రమంలో వీడీసీ బృందం, వివిధ కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -