Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన భువనగిరి ఎమ్మెల్యే..

రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన భువనగిరి ఎమ్మెల్యే..

- Advertisement -

నవతెలంగాణ -భువనగిరి కలెక్టరేట్ 
భారతదేశ  మాజీ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ  జయంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad