- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్కు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు ఈమెయిల్ పంపారు. ఈమెయిల్లో గవర్నర్ను చంపేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో గవర్నర్ భద్రతను కట్టుదిట్టం చేసినట్లు లోక్భవన్ అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -



