Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అబ్దుల్ కలాం అవార్డు అందుకున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డా.చైతన్యకుమార్ 

అబ్దుల్ కలాం అవార్డు అందుకున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డా.చైతన్యకుమార్ 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
యాక్ట్ నౌ ఎన్జీవో వారి ప్రతిష్టాత్మక డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును మన నిజామాబాద్ జిల్లా క్యాన్సర్ స్పెషలిస్ట్ డా చైతన్య కుమార్ కి హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ హైదరాబాదులో అందజేశారు. అవార్డు అందుకున్న డా. చైతన్య ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. దీని తో తాను నిజామాబాదు క్యాన్సర్ పేషెంట్స్ కి మరింత సేవ చేసే బాధ్యత ఇంకా పెరిగింది అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -