- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లా ఇంఛార్జి మంత్రులను తెలంగాణ ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు సీఎస్ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంఛార్జి మంత్రులు ఆయా జిల్లాల్లోని ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- మహబూబ్నగర్ – దామోద రాజనర్సింహ
- రంగారెడ్డి – దుద్దిళ్ల శ్రీధర్బాబు
- వరంగల్ – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- హైదరాబాద్ – పొన్నం ప్రభాకర్
- నిజామాబాద్ – సీతక్క
- కరీంనగర్ – తుమ్మల నాగేశ్వరరావు
- ఆదిలాబాద్ – జూపల్లి కృష్ణారావు
- మెదక్ – వివేక్ వెంకటస్వామి
- నల్గొండ- అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- ఖమ్మం – వాకిటి శ్రీహరి
- Advertisement -