Friday, June 13, 2025
E-PAPER
Homeజిల్లాలుజిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు మార్పు

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు మార్పు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: రాష్ట్రంలో జిల్లా ఇంఛార్జి మంత్రులను తెలంగాణ ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంఛార్జి మంత్రులు ఆయా జిల్లాల్లోని ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  • మహబూబ్‌నగర్‌ – దామోద రాజనర్సింహ
  • రంగారెడ్డి – దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  • వరంగల్‌ – పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
  • హైదరాబాద్‌ – పొన్నం ప్రభాకర్‌
  • నిజామాబాద్‌ – సీతక్క
  • కరీంనగర్‌ – తుమ్మల నాగేశ్వరరావు
  • ఆదిలాబాద్‌ – జూపల్లి కృష్ణారావు
  • మెదక్‌ – వివేక్‌ వెంకటస్వామి
  • నల్గొండ- అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌
  • ఖమ్మం – వాకిటి శ్రీహరి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -