Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్దతు ధర పెంపుపై హర్షం..

మద్దతు ధర పెంపుపై హర్షం..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
రైతాంగ సంక్షేమమే ద్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని.. రైతాంగం సాగు చేసిన పంటల దిగుబడులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచడం హర్షనియమని బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వ్యక్తం చేశారు. మద్దతు ధర పెంచి కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలించిందని మహిపాల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -