- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలు చాచా నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాచా నెహ్రూ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.
- Advertisement -



