- Advertisement -
నవతెలంగాణ- డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ సర్పంచ్ గా చింతల కిషన్ ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఏడుగురు సర్పంచ్ కోసం పోటీ పడగా 62 ఓట్ల మెజార్టీతో చింతల కిషన్ గెలుపొందారు హర్షం వ్యక్తం చేస్తూ పలువురు అభినందించారు.
- Advertisement -


