Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మజార్ పాషా బాబు కుటుంబాన్ని పరామర్శించిన చింతల..

మజార్ పాషా బాబు కుటుంబాన్ని పరామర్శించిన చింతల..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
భువనగిరి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు  ఎండి   మజార్ పాషా బాబ్లు  తండ్రి  రిటైడ్ జ్యుడిషియల్ ఎంప్లాయ్ మహమ్మద్ ఖాజా మియా గత 4 రోజుల క్రితం మరణించారు. మంగళవారం వారి ఇంటికి వెళ్లి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad