- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని గాదంపల్లి గ్రామానికి చెందిన నల్లాల లక్ష్మణ్, నిఖిల వివాహం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా నూతన వధూవరులను కాంగ్రెస్ నాయకులు బానోతూ రాజునాయక్, బనోతు కిషన్ నాయక్, మండల రాహుల్ గ్రామ శాఖ అధ్యక్షులు అజ్మీరా రాజు నాయక్, అడువాల శ్రీనివాస్ రాజయ్య హాజరై ఆశీర్వదించారు. దంపతులు జీవితాంతం అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
- Advertisement -