- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట అధికారుల నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ.. ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -