Thursday, July 24, 2025
E-PAPER
Homeజిల్లాలుజూరాలను సందర్శించిన డీఐజీ

జూరాలను సందర్శించిన డీఐజీ

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి
ప్రియదర్శని జూరాల ప్రాజెక్టును మంగళవారం ఉదయం రాష్ట్ర డిఐజి చౌహన్ సందర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మహేష్ యువకుడు పడిపోయిన స్థలాన్ని విషయాన్ని పోలీసుల ద్వారా తెలుసుకున్నారు. భద్రత చర్యల గురించి పోలీసులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎస్పి రావుల గిరిధర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -