Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయంపులితో పోరాడి.. రైతును కాపాడి ప్రాణత్యాగం చేసిన శునకం

పులితో పోరాడి.. రైతును కాపాడి ప్రాణత్యాగం చేసిన శునకం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌ జిల్లా మదన్‌పుర్‌ గైబువా గ్రామంలో, రైతు రక్షిత్‌ పాండే తన పెంపుడు శునకం ‘పైలట్‌’తో కలిసి చెరకుతోటలో కోతలకు వెళ్లారు. అకస్మాత్తుగా దాడి చేసిన పులిని అడ్డుకొని, యజమానిని కాపాడేందుకు ‘పైలట్‌’ వీరోచితంగా పోరాడింది. ఈ పోరాటంలో తీవ్రంగా గాయపడిన శునకం అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్థులు చేరుకునేలోపే పులి పారిపోయింది. శునకం మృతితో యజమాని కన్నీరుమున్నీరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -