Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వల్లేంకుంట కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఎన్నిక.!

వల్లేంకుంట కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఎన్నిక.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్  రావు : టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,రాష్ట్ర ఐటి,పరిశ్రమ శాఖ,శాసన సభ వ్యవహారల శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు,టిపిసిసి ప్రధానకార్యదర్శి దుద్ధిల్ల శ్రీనుబాబు సూచనలు,డిసిసి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆదేశాల మేరకు ఆదివారం మండలంలోని వల్లేంకుంట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా మత్సశాఖ జిల్లా డైరెక్టర్, ఈ గ్రామ ఎన్నిక పరిశీలకుడు జంగిడి శ్రీనివాస్ తెలిపారు.

అధ్యక్షుడుగా మెట్టు రాములు,ఉపాధ్యక్షుడు గా ఎనగంటి మధుకర్ రావు,ప్రధానకార్యదర్శిగా కొండ్ర. సారయ్య,కోశాధికారిగా పావిరాల తిరుమల్,సంయుక్త కార్యదర్శిగా మరపాక శ్రీనివాస్,ప్రచార కార్యదర్శిగా మామిడి. కొండయ్య,అధికార ప్రతినిధి కుంభం సత్తి రెడ్డీ తోపాటు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి,కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు కొండ రాజమ్మ,ఎస్టీసెల్ జిల్లా ప్రధానకార్యదర్శి లకావత్ సవేందర్,మండల ప్రధానకార్యదర్శి వేల్పుల రవి తోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad