Monday, September 15, 2025
E-PAPER
HomeజాతీయంEncounter: జార్ఖండ్ లో ఎన్ కౌంటర్…కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ మృతి

Encounter: జార్ఖండ్ లో ఎన్ కౌంటర్…కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ మృతి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: ఆపరేషన్ కగార్ లో భాగంగా జార్ఖండ్ రాష్ట్రంలోని హజారిబాగ్ అటవీ ప్రాంతంలో భద్రత జలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు తీవ్ర బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, మృతుడు సహదేవ్ పై రూ.కోటి రివార్డు ఉంది. ఈ మేరకు భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాంలో భారీగా ఆయుధాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -