- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీమ్ఇండియా త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో భారత్ ఐదు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్తోనే 2025-2027 డబ్ల్యూటీసీ ప్రారంభంకానుంది. ఇప్పటికే శుభ్మన్ గిల్ కెప్టెన్గా 18 మందితో భారత జట్టును ఎంపిక చేశారు. ఇంగ్లాండ్ కుడా తొలి టెస్టుకు ఈ రోజు 14 మందితో కుడిన జట్టును ప్రకటించింది.
తొలి టెస్టుకు ఇంగ్లాండ్ టీమ్:
బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జేమీ ఒవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.
- Advertisement -