- Advertisement -
నవతెలంగాణ – నవాబు పేట: నేడు మహబూబ్ నగర్ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నవాబుపేట మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి రైస్ మిల్ ఆవరణలో సభా వేదిక ముస్తాబవుతోంది. ఈ ఏర్పాట్లను ఇంచార్జ్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీఓ జయరాం నాయక్, మాజీ డీసీసీ అధికార ప్రతినిధి దుశ్త్యంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు.
- Advertisement -