Saturday, June 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుడిప్యూటీ సీఎం పర్యటనకు సర్వం సిద్ధం..

డిప్యూటీ సీఎం పర్యటనకు సర్వం సిద్ధం..

- Advertisement -

నవతెలంగాణ – నవాబు పేట: నేడు మహబూబ్ నగర్ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నవాబుపేట మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి రైస్ మిల్ ఆవరణలో సభా వేదిక ముస్తాబవుతోంది. ఈ ఏర్పాట్లను ఇంచార్జ్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీఓ జయరాం నాయక్, మాజీ డీసీసీ అధికార ప్రతినిధి దుశ్త్యంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -