Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Farmers : పంటల తెగుళ్ల నివారణకు రైతులు తగిన చర్యలు తీసుకోవాలి…

Farmers : పంటల తెగుళ్ల నివారణకు రైతులు తగిన చర్యలు తీసుకోవాలి…

- Advertisement -

మండల వ్యవసాయ అధికారి రాజలింగం 

నవతెలంగాణ -గాంధారి: గాంధారి మండలంలోని పోతంగల్ కలాన్ గ్రామంలో సోయాబీన్, వరి పొలాలను వ్యవసాయ విస్తీర్ణ అధికారులతో కలిసి మండల వ్యవసాయ అధికారి రాజలింగం  పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల తెగుళ్ల నివారణకు రైతులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.  ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజలింగం వ్యవసాయ విస్తీరణాధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -