Wednesday, March 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: స్వీట్జర్లాండ్‌లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. రాజధాని బెర్న్ సమీపంలోని కెర్జర్స్ పట్టణంలో పోస్ట్‌బస్ సంస్థకు చెందిన ప్రాంతీయ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సహాయక బృందాలు చేరుకునేలోపే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -